జగమంత కుటుంబం
కృష్ణా పుష్కర మహత్యం
పంపినవారు: రావి రంగారావు

కృష్ణా పుష్కరాల సందర్భంగా మచిలీపట్నం "సాహితీమిత్రులు" నిర్వహణలో ఆగష్టు 11న వివేకానంద మందిరంలో వారణాసి సూర్యకుమారి పద్యాల పుస్తకం "కృష్ణా పుష్కర మహత్యం " ఆవిష్కరిస్తున్న ప్రముఖ సాహితీమూర్తి కేతవరపు శివరామ కుమార్, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, డా. బృందావనం ధన్వంతరి ఆచార్య, భవిష్య మొదలైన వారు.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)