జగమంత కుటుంబం
ముఖాముఖి కార్యక్రమం

25-7-2015వ తేదీన లేఖిని సంస్థ నిర్వహించిన రచయిత్రితో ముఖాముఖి కార్యక్రమంలో రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారితో (ఫొటోలో కుడివైపు చివర) పరిచయం జరిగినది. లేఖిని సంస్థ ఉపాధ్యక్షురాలు శ్రీమతి తమిరిశ జానకి సభకి అధ్యక్షత వహించారు. రచయిత్రి పరిచయం శ్రీమతి వారణాసి నాగలక్ష్మి చేశారు.

త్యాగరాయగానసభ మినీహాల్లో లేఖిని సంస్థ నిర్వహించిన రచయిత్రితో ముఖాముఖి కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు శ్రీమతి తమిరిశ జానకి అధ్యక్షత వహించారు. రచయిత్రులు రచయితలు సాహితీ మిత్రులు పాఠకులు అందరూ వచ్చారు. సభ దిగ్విజయంగా జరిగినది. ఆ సందర్భంలో తీసిన ఫొటో ఇది.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)