జగమంత కుటుంబం

పర్వత సాహసి - మల్లి మస్తాన్ బాబు

 

- శ్రీపాద శ్రీనివాస్

సెప్టెంబర్ 3, 1974 నెల్లూరులో జన్మించిన మల్లి మస్తాన్ బాబు, మన తెలుగు తేజం, సప్త ఖండాల్లోని ఎత్తైన సప్త శిఖరాల్ని ముద్దాడి అర్జంటినాలొని ఆండిస్ పర్వతాల్లొ ఏప్రిల్ 3, 2015న ఉదయించాడు. ఈ తెలుగు వెలుగు ఆండిస్ పర్వతం యుక్క 5700 అడుగుల ఎత్తునుంచి ప్రపంచలోని నలుమూలలా విస్తరించి, ఎన్నొ హ్రుదయాల్లొ సాహస స్పూర్థిని నింపుతున్నాడు. కాబట్టి అస్తమించాడు అనడం కంటే ఉదయించాడ
అనడమే సమంజసం.

కొండలెక్కటం కూడా స్పూర్తి ఎమిటా అని అనుకోవచ్చు! కాని ఆయన పొటీ పడ్డది పంచ భూతాలు ప్రళయ తాండవం చేసే, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వత శిఖరాలు అని తెలిసినప్పుడు, ఆయన సాధించిన అద్భుత విజయాలకి "జొహార్"చెప్పకుండా వుండలేము. మస్తాన్ గారి అనితర సాధ్యమైన, అత్యద్భుతమైన శిఖర ప్రయాణాలు మన జీవితాల్లొని ఎత్తు-పల్లాలను తలపిస్తూ మనలొ ఉత్సహాన్ని, సంయమనాన్ని నింపుతాయి.

ప్రతిభకు పట్టంకట్టే తెలుగు సాంప్రదయ స్పూర్థికి ప్రతిభింబంగా నిలిచే సిలికానాంధ్ర మల్లి మస్తాన్ బాబు గారి కషిని గుర్తించి 2006లో సగౌరవంగా సత్కరించింది. ఆయన సాధించిన విజయాలు గిన్నీసు పుస్తకంలోనే కాక, కలకాలం ఏందరిలొనో లక్ష్య సాధన స్పూర్తిని నింపితే అదే మనం మల్లి మస్తన్ బబు గారికి సమర్పించే "ఘన నివాళి".



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)